Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేయబోతే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న యువతి

Webdunia
గురువారం, 30 జులై 2020 (17:52 IST)
పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు చేసిన ప్రయత్నం ఆమెకి ఆగ్రహం తెప్పించింది. వెంటనే తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. తీవ్ర గాయాలైన ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందింది. 
 
వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా నూజెండ్ల మండలంలోని మృత్యుంజయపురం గ్రామానికి చెందిన 19 ఏళ్ల అశ్వని బీటెక్ చదువుతోంది. ఈ క్రమంలో ఆమెకి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు అంజయ్య, సీతయ్యలు నిర్ణయించారు. అందుకు ఆమె ససేమిరా అనడమే కాకుండా ఆగ్రహంతో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు చెప్పినట్లు ఎస్ఐ రవీంద్రారెడ్డి వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments