Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యభిచారం చేయనన్నందుకు ఝాన్సీకి పురుగుల మందు తాగించి తల్లి, భర్తే హత్య చేశారట!

Webdunia
బుధవారం, 1 జూన్ 2016 (11:49 IST)
నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నోములకు చెందిన ఝాన్సీ అనే వివాహిత ఆత్మహత్య కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. కన్న తల్లి, కట్టుకున్న భర్తలే వ్యభిచారం చేయమంటున్నారన్న ఆవేదనతో ఈమె బలవన్మరణానికి పాల్పడిన విషయం తెల్సిందే.
 
ప్రస్తుతం ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఆత్మహత్యకు ముందు జిల్లా కలెక్టర్, ఎస్పీ, న్యాయమూర్తికి లేఖలు రాసినా స్పందన లేకపోవడంతోనే ఇంజినీరింగ్ చదువుతున్న ఆ యువతి ఆత్మహత్య చేసుకుందన్న విషయం పత్రికల్లో వచ్చింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఈ వార్త సంచలనమైంది. 
 
దీంతో సీరియస్‌గా తీసుకున్న నల్గొండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులోభాగంగా ఝాన్సీ తల్లి, భర్తతో పాటు స్నేహితులను పిలిచి ప్రశ్నించారు. ఈ క్రమంలో ఝాన్సీ ఆత్మహత్య చేసుకోలేదని... ఆమె తల్లి, భర్తలే ఆమె చేత పురుగుల మందును బలవంతంగా తాగించి హత్య చేశారని తేలింది. దీంతో ఝాన్సీ తల్లి, భర్తల అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments