Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరదలు.. తూర్పు గోదావరి జిల్లాలో కొట్టుకుపోయిన 15 ఏళ్ల వనదుర్గ ఆలయం

Webdunia
శనివారం, 30 జులై 2022 (10:05 IST)
Temple
తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో ఓ ఆలయం వరదల్లో కొట్టుకుపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గోదావరి ఎడమగట్టున 15 ఏళ్ల క్రితం స్థానికులు వనదుర్గ ఆలయాన్ని నిర్మించి అమ్మవారికి పూజలు చేశారు. 
 
అలాగే శ్రావణ శుక్రవారం అయిన నిన్న అమ్మవారిని మహిళలు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. అయితే వరదల ధాటికి శుక్రవారం మధ్యాహ్నం ఆలయం పక్కకు ఒరగడంతో భయాందోళనలకు గురైన భక్తులు ఒక్కసారిగా ఆలయం నుంచి బయటకు వచ్చారు. 
 
సాయంత్రానికల్లా ఆలయం నీటిలో ఒరిగిపోయింది. మెల్లగా వరదలో కొట్టుకుపోయింది. పోలవరం పనుల కోసం పురుషోత్తపట్నం వద్ద భారీ ఇసుక తవ్వకాల వల్లే ఈ విధంగా ఆలయం వరదల్లో కొట్టుకుపోయిందని గ్రామస్థులు వాపోయారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments