Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొవ్వూరులో దారుణం.... వ్యక్తి తల పగలగొట్టి మెదడు తినేసిన సైకో...

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప.గో కొవ్వూరు మండలంలో ఐ.పండిగిలో మతి స్థిమితం లేని ఓ వ్యక్తి పంట చేనుకు కాపలా కాస్తున్న చిన నాగేశ్వర రావు అనే వ్యక్తిపై దాడికి తెగబడ్డాడు. దుడ్డు కర్రతో అతడి తలపై మోదాడు. బాధితుడు తేరుకునేలోపే దెబ్బ మీద ద

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2017 (12:06 IST)
పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప.గో కొవ్వూరు మండలంలో ఐ.పండిగిలో మతి స్థిమితం లేని ఓ వ్యక్తి పంట చేనుకు కాపలా కాస్తున్న చిన నాగేశ్వర రావు అనే వ్యక్తిపై దాడికి తెగబడ్డాడు. దుడ్డు కర్రతో అతడి తలపై మోదాడు. బాధితుడు తేరుకునేలోపే దెబ్బ మీద దెబ్బ వేసి తలను ఛిద్రం చేశాడు. 
 
దీనితో అతడి మెదడు బయటకు వచ్చేసింది. మతి స్థిమితం లేని వ్యక్తి ఆ మెదడును తీసుకుని తినేశాడు. ఈ దారుణాన్ని చూసిన స్థానికులు భీతిల్లిపోయారు. అంతా కలిసి అతడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments