Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నతల్లిపై అత్యాచారం.. దారుణ హత్య.. చెల్లెల్ని కూడా...

సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఇది. తల్లిని కంటికి రెప్పగా కాపాడాల్సిన కొడుకే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేయడం మాత్రమే కాదు దారుణంగా హత్య చేశాడు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టిస్తోంది.

Webdunia
మంగళవారం, 2 జనవరి 2018 (17:20 IST)
సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఇది. తల్లిని కంటికి రెప్పగా కాపాడాల్సిన కొడుకే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేయడం మాత్రమే కాదు దారుణంగా హత్య చేశాడు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టిస్తోంది.
 
వి.కోట మండలం శివునికుప్పంలో నివాసముంటున్న అరవై ఐదు సంవత్సరాల బెల్లెమ్మకు కుమారుడు సుబ్రమణ్యం, మరో కుమార్తె ఉన్నారు. అనారోగ్యంతో బెల్లెమ్మ భర్త చనిపోయాడు. గత కొన్నిరోజులకు ముందు సుబ్రమణ్యం చెల్లెలిపై అత్యాచారం చేశాడు. దీంతో గ్రామస్తులు సుబ్రమణ్యంను ఊరి నుంచి బహిష్కరించారు. అయితే ఈరోజు మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చాడు సుబ్రమణ్యం.
 
తల్లి బెల్లెమ్మతో కలిసి భోజనం చేశాడు. ఆ తరువాత ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వద్దని కేకలు పెడుతున్నా పట్టించుకోకుండా దారుణానికి పాల్పడ్డాడు. తల్లి ప్రతిఘటించడంతో రోకలి బండతో కొట్టి చంపేశాడు. స్థానికులు సుబ్రమణ్యంకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments