Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రగిరిలో బృహత్తర కార్యక్రమం, పెళ్లి చేసుకునేవారికి బంగారు తాళిబొట్టు, వెండిమట్టెలు

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (16:37 IST)
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. నియోజకవర్గంలో ఉన్న నిరుపేదల కోసం ప్రత్యేకంగా వివాహ సామగ్రిని పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిరుపేదలు ఎవరైనా సరే వివాహం చేసుకోవాలనుకుంటే ఉచితంగానే ఈ సామగ్రిని అందించనున్నారు. 
 
చంద్రగిరి నియోజకవర్గంలోని కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ వివాహ సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి. ఏడుగురు వధూవరులకు స్వయంగా తన చేతుల ద్వారా తాళిబొట్లు, వెండి మెట్లు, పట్టువస్త్రాలను అందజేశారు.
 
నిరంతరాయంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విప్ చేపట్టిన వివాహ సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని అభినందించారు టిటిడి ఛైర్మన్. నిరుపేదలకు ఈ వివాహ సామగ్రి కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments