Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రగిరిలో బృహత్తర కార్యక్రమం, పెళ్లి చేసుకునేవారికి బంగారు తాళిబొట్టు, వెండిమట్టెలు

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (16:37 IST)
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. నియోజకవర్గంలో ఉన్న నిరుపేదల కోసం ప్రత్యేకంగా వివాహ సామగ్రిని పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిరుపేదలు ఎవరైనా సరే వివాహం చేసుకోవాలనుకుంటే ఉచితంగానే ఈ సామగ్రిని అందించనున్నారు. 
 
చంద్రగిరి నియోజకవర్గంలోని కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ వివాహ సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి. ఏడుగురు వధూవరులకు స్వయంగా తన చేతుల ద్వారా తాళిబొట్లు, వెండి మెట్లు, పట్టువస్త్రాలను అందజేశారు.
 
నిరంతరాయంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విప్ చేపట్టిన వివాహ సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని అభినందించారు టిటిడి ఛైర్మన్. నిరుపేదలకు ఈ వివాహ సామగ్రి కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments