Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రగిరిలో బృహత్తర కార్యక్రమం, పెళ్లి చేసుకునేవారికి బంగారు తాళిబొట్టు, వెండిమట్టెలు

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (16:37 IST)
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. నియోజకవర్గంలో ఉన్న నిరుపేదల కోసం ప్రత్యేకంగా వివాహ సామగ్రిని పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిరుపేదలు ఎవరైనా సరే వివాహం చేసుకోవాలనుకుంటే ఉచితంగానే ఈ సామగ్రిని అందించనున్నారు. 
 
చంద్రగిరి నియోజకవర్గంలోని కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ వివాహ సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి. ఏడుగురు వధూవరులకు స్వయంగా తన చేతుల ద్వారా తాళిబొట్లు, వెండి మెట్లు, పట్టువస్త్రాలను అందజేశారు.
 
నిరంతరాయంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విప్ చేపట్టిన వివాహ సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని అభినందించారు టిటిడి ఛైర్మన్. నిరుపేదలకు ఈ వివాహ సామగ్రి కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు - జనసైన్యాన్ని ఓ రాజువై నడిపించు : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments