Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో నడిరోడ్డుపై వ్యక్తి హత్య (వీడియో)

తిరుపతిలో పట్టపగలు ఒక వ్యక్తిని నడి రోడ్డుపై దారుణంగా నరికిచంపారు గుర్తుతెలియని వ్యక్తులు. పెద్దకాపు వీధికు చెందిన సత్యనారాయణ వాకింగ్ చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి కత్తులతో నరికి పరారయ్

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2017 (20:00 IST)
తిరుపతిలో పట్టపగలు ఒక వ్యక్తిని నడి రోడ్డుపై దారుణంగా నరికిచంపారు గుర్తుతెలియని వ్యక్తులు. పెద్దకాపు వీధికు చెందిన సత్యనారాయణ వాకింగ్ చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి కత్తులతో నరికి పరారయ్యారు. రక్తపు మడుగులో ఉన్న సత్యనారాయణను స్థానికులు గుర్తించి రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సత్యనారాయణ మృతి చెందాడు. 
 
సత్యనారాయణ గోవిందరాజస్వామి ఆలయం పక్కన ఒక ప్రైవేట్ లాడ్జిని నడుపుతున్నాడు. హత్యకు గల కారణాలపై  పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. నగరం నడిరోడ్డులో ఒక వ్యక్తిపై కత్తులతో దాడికి దిగి హత్య చేయడం సంచలనం రేపుతోంది. సత్యనారాయణకు ఆస్తి తగాదాలు ఉన్నాయి. అప్పలాయగుంట సమీపంలోని యానాది కాలనీలో స్థలానికి చెందిన యానాదులతో సత్యనారాయణకు పాత కక్షలున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments