Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలోని ఆస్థాన మండపం వద్ద ఉన్న దుకాణాల్లో అగ్నిప్రమాదం, ఒకరు సజీవ దహనం

Webdunia
మంగళవారం, 4 మే 2021 (19:56 IST)
తిరుమల: తిరుమలలోని ఆస్థాన మండపం వద్ద ఉన్న దుకాణాల్లో ఇవాళ ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మంటల ధాటికి దాదాపు 20 దుకాణాల్లో వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఈ ఘటనలో ఓ దుకాణదారుడు సజీవదహనమయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, తితిదే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపు చేశారు. శకలాలు తొలగిస్తుండగా మృతదేహం బయటపడింది. ఆస్తి నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments