Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలోని ఆస్థాన మండపం వద్ద ఉన్న దుకాణాల్లో అగ్నిప్రమాదం, ఒకరు సజీవ దహనం

Webdunia
మంగళవారం, 4 మే 2021 (19:56 IST)
తిరుమల: తిరుమలలోని ఆస్థాన మండపం వద్ద ఉన్న దుకాణాల్లో ఇవాళ ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మంటల ధాటికి దాదాపు 20 దుకాణాల్లో వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఈ ఘటనలో ఓ దుకాణదారుడు సజీవదహనమయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, తితిదే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపు చేశారు. శకలాలు తొలగిస్తుండగా మృతదేహం బయటపడింది. ఆస్తి నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments