సత్యసాయి జిల్లాలో దారుణం : 8 మంది కూలీల సజీవదహనం

Webdunia
గురువారం, 30 జూన్ 2022 (08:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలో ఘోరం జరిగింది. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగి ఒక ఆటోపై పడ్డాయి. ఆ సమయంలో ఆటోలో ఉన్న 8 మంది కూలీలు సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 
 
ఈ ప్రమాదంలో సజీవదహనమైనవారంతా జిల్లాలోని గుడ్డంపల్లికి చెందిన కూలీలుగా గుర్తించారు. వ్యవసాయ పనుల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలను ఆరాతీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments