Webdunia - Bharat's app for daily news and videos

Install App

సత్యసాయి జిల్లాలో దారుణం : 8 మంది కూలీల సజీవదహనం

Webdunia
గురువారం, 30 జూన్ 2022 (08:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలో ఘోరం జరిగింది. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగి ఒక ఆటోపై పడ్డాయి. ఆ సమయంలో ఆటోలో ఉన్న 8 మంది కూలీలు సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 
 
ఈ ప్రమాదంలో సజీవదహనమైనవారంతా జిల్లాలోని గుడ్డంపల్లికి చెందిన కూలీలుగా గుర్తించారు. వ్యవసాయ పనుల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలను ఆరాతీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments