Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సెల్వి
గురువారం, 31 అక్టోబరు 2024 (19:28 IST)
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఉక్కు దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్‌తో కలిసి భారీ రూ.1,40,000 కోట్లు పెట్టనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో రెండు దశల్లో 1,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడిగా రానుంది. 
 
ఈ ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా రాజయ్యపేట సమీపంలోని నక్కపల్లిలో ఈ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. 
 
పరిశ్రమకు చెందిన మొదటి దశ జనవరి 2029 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. క్యాప్టివ్ అవసరాల కోసం పోర్ట్, రైల్వే యార్డుల ఏర్పాటుకు కూడా కంపెనీలు అనుమతి కోరాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments