Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడేళ్ల బాలుడిపై అత్యాచారం.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..?

ఏడేళ్ల బాలుడిపై మరో బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజేంద్రనగర్‌ ఠాణాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏడేళ్ల బాలుడిపై పదహారేళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితుడి తండ్రి రాజేంద్రనగర్‌

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2017 (09:02 IST)
ఏడేళ్ల బాలుడిపై మరో బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజేంద్రనగర్‌ ఠాణాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏడేళ్ల బాలుడిపై పదహారేళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితుడి తండ్రి రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాదిమహ్మద్‌కు చెందిన ఏడేళ్ల బాలుడికి అక్కడే ఉంటున్న 16 ఏళ్ల బాలుడు పరిచయమయ్యాడు.
 
కొన్ని రోజులుగా ఏడేళ్ల బాలుడిని, పదహారేళ్ల బాలుడు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్తే చంపేస్తానని బెదిరించాడు. అయితే ఈ విషయం ఇంట్లో చెప్తే చంపేస్తానని బెదిరించాడు. 
 
కాగా ఇంట్లో బాలుడి ప్రవర్తనను అనుమానించిన బాధితుడి తండ్రి అతన్ని నిలదీశాడు. దీంతో జరిగిన విషయాన్ని బయటికి చెప్పేశాడు. ఆపై బాధిత బాలుడి తండ్రి రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments