Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేటు వయస్సులో గేట్ ర్యాంకు!

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (11:07 IST)
లేటు వయస్సులో గేట్ ర్యాంకును సంపాదించాడు. వివరాల్లోకి వెళితే... అనంతపురానికి చెందిన వి.సత్యనారాయణ రెడ్డి. ఆయన వయసు ప్రస్తుతం 64. ఇంజినీరుగా ఉద్యోగ విరమణ చేసిన అనంతరం జేఎన్టీయూలో ఎంటెక్ చేశారు. 
 
గేట్ పరీక్షలో ఏకంగా జాతీయస్థాయిలో 140వ ర్యాంకు సాధించి శభాష్ అనిపించుకున్నారు. పంచాయతీరాజ్ శాఖలో ఇంజినీరుగా 39 ఏళ్లపాటు సేవలందించిన సత్యనారాయణ.. డీఈఈగా 2018లో రిటైర్మెంట్ తీసుకున్నారు.
 
2019లో జేఎన్టీయూలో సివిల్ డిపార్టుమెంటులో ఎంటెక్ లో చేరి 2022లో పూర్తి చేశారు. 2022 గేట్ ఎగ్జామ్ లోని జియోమోటిక్స్ ఇంజినీరింగ్ పేపరులో 140వ ర్యాంకు సాధించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments