Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేటు వయస్సులో గేట్ ర్యాంకు!

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (11:07 IST)
లేటు వయస్సులో గేట్ ర్యాంకును సంపాదించాడు. వివరాల్లోకి వెళితే... అనంతపురానికి చెందిన వి.సత్యనారాయణ రెడ్డి. ఆయన వయసు ప్రస్తుతం 64. ఇంజినీరుగా ఉద్యోగ విరమణ చేసిన అనంతరం జేఎన్టీయూలో ఎంటెక్ చేశారు. 
 
గేట్ పరీక్షలో ఏకంగా జాతీయస్థాయిలో 140వ ర్యాంకు సాధించి శభాష్ అనిపించుకున్నారు. పంచాయతీరాజ్ శాఖలో ఇంజినీరుగా 39 ఏళ్లపాటు సేవలందించిన సత్యనారాయణ.. డీఈఈగా 2018లో రిటైర్మెంట్ తీసుకున్నారు.
 
2019లో జేఎన్టీయూలో సివిల్ డిపార్టుమెంటులో ఎంటెక్ లో చేరి 2022లో పూర్తి చేశారు. 2022 గేట్ ఎగ్జామ్ లోని జియోమోటిక్స్ ఇంజినీరింగ్ పేపరులో 140వ ర్యాంకు సాధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments