Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరులో ఘోరం: వృద్ధురాలిపై అత్యాచారం.. నిందితుడిని సజీవదహనం చేశారు..

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (21:46 IST)
చిత్తూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేశాడు.. ఓ కామాంధుడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో పుంగనూరు మండలం అప్పిగానిపల్లిలో దారుణం జరిగింది. 60 ఏళ్ల వృద్ధురాలిపై గురుమూర్తి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. 
 
గురుమూర్తి తాగుడుకు అలవాటు పడి జూలాయిగా తిరిగేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ రోజు వృద్ధురాలి వద్ద దగ్గర ఉన్న సొమ్మును తీసుకునేందుకు గురుమూర్తి ప్రయత్నించాడని, అయితే వృద్ధురాలు ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం ఆమె వద్ద రూ.4 వేలు అపహరించాడు. 
 
అంతేకాదు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో ఆగ్రహానికి గురయ్యారు. గురుమూర్తిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. అంతటితో వారి కోపం చల్లారలేదు. పెట్రోలు పోసి గురుమూర్తిని సజీవదహనం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments