Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరులో ఘోరం: వృద్ధురాలిపై అత్యాచారం.. నిందితుడిని సజీవదహనం చేశారు..

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (21:46 IST)
చిత్తూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేశాడు.. ఓ కామాంధుడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో పుంగనూరు మండలం అప్పిగానిపల్లిలో దారుణం జరిగింది. 60 ఏళ్ల వృద్ధురాలిపై గురుమూర్తి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. 
 
గురుమూర్తి తాగుడుకు అలవాటు పడి జూలాయిగా తిరిగేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ రోజు వృద్ధురాలి వద్ద దగ్గర ఉన్న సొమ్మును తీసుకునేందుకు గురుమూర్తి ప్రయత్నించాడని, అయితే వృద్ధురాలు ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం ఆమె వద్ద రూ.4 వేలు అపహరించాడు. 
 
అంతేకాదు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో ఆగ్రహానికి గురయ్యారు. గురుమూర్తిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. అంతటితో వారి కోపం చల్లారలేదు. పెట్రోలు పోసి గురుమూర్తిని సజీవదహనం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments