Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరులో ఘోరం: వృద్ధురాలిపై అత్యాచారం.. నిందితుడిని సజీవదహనం చేశారు..

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (21:46 IST)
చిత్తూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేశాడు.. ఓ కామాంధుడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో పుంగనూరు మండలం అప్పిగానిపల్లిలో దారుణం జరిగింది. 60 ఏళ్ల వృద్ధురాలిపై గురుమూర్తి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. 
 
గురుమూర్తి తాగుడుకు అలవాటు పడి జూలాయిగా తిరిగేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ రోజు వృద్ధురాలి వద్ద దగ్గర ఉన్న సొమ్మును తీసుకునేందుకు గురుమూర్తి ప్రయత్నించాడని, అయితే వృద్ధురాలు ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం ఆమె వద్ద రూ.4 వేలు అపహరించాడు. 
 
అంతేకాదు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో ఆగ్రహానికి గురయ్యారు. గురుమూర్తిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. అంతటితో వారి కోపం చల్లారలేదు. పెట్రోలు పోసి గురుమూర్తిని సజీవదహనం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments