Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగివున్న లారీని ఢీకొన్న కారు.. ఆరుగురి దుర్మరణం

Webdunia
సోమవారం, 12 జూన్ 2023 (09:20 IST)
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. రాజమండ్రిలోని ప్రకాశ్ నగర్‌కు చెందిన ఎనిమిది మంది తమ సొంతకారులో హైదరాబాద్ నుంచి సొంతూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో కారు జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లి శివారుకు చేరుకుని తర్వాత అదుపుతప్పి ఆగివున్న లారీని ఢీకొట్టింది. 
 
ఈ ఘటనలో కారులోని ఎనిమిది మందిలో ఆరుగురు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి ఉంది. గాయపడిన ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments