Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగివున్న లారీని ఢీకొన్న కారు.. ఆరుగురి దుర్మరణం

Webdunia
సోమవారం, 12 జూన్ 2023 (09:20 IST)
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. రాజమండ్రిలోని ప్రకాశ్ నగర్‌కు చెందిన ఎనిమిది మంది తమ సొంతకారులో హైదరాబాద్ నుంచి సొంతూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో కారు జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లి శివారుకు చేరుకుని తర్వాత అదుపుతప్పి ఆగివున్న లారీని ఢీకొట్టింది. 
 
ఈ ఘటనలో కారులోని ఎనిమిది మందిలో ఆరుగురు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి ఉంది. గాయపడిన ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Warner: క్రికెట్‌లో స్లెడ్జింగ్‌ కంటే ఆ కామెంట్స్ పెద్దవేమీ కాదు.. లైట్‌గా తీసుకున్న వార్నర్.. వెంకీ

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments