Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా అప్డేట్ .. ఒక్క రోజే 6,617 కేసులు.. 57మంది మృతి

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (19:07 IST)
ఏపీలో బుధవారం కొత్తగా 6,617 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇవాళ ఒక్కరోజే 57 మంది మృతి చెందారు. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18లక్షల, 26వేల, 751కి చేరాయి.

ఏపీలో ఇప్పటివరకు కరోనాతో 12వేల, 109 మంది మృతి చెందగా.. కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 17లక్షల, 43వేల, 176కి చేరింది. ఏపీలో ప్రస్తుతం 71వేల 466 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
 
చిత్తూరు, గుంటూరులో కరోనాతో 9 మంది చొప్పున మృతి చెందారు. అనంతపురం, తూర్పుగోదావరి, కృష్ణా, శ్రీకాకుళంలో ఐదుగురు చొప్పున మృతి చెందారు.

విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాలో నలుగురు చొప్పున మృతి చెందారు. కర్నూలు జిల్లాలో ముగ్గురు, కడప, నెల్లూరు, ప్రకాశం, విజయనగరంలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments