Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా అప్డేట్ .. ఒక్క రోజే 6,617 కేసులు.. 57మంది మృతి

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (19:07 IST)
ఏపీలో బుధవారం కొత్తగా 6,617 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇవాళ ఒక్కరోజే 57 మంది మృతి చెందారు. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18లక్షల, 26వేల, 751కి చేరాయి.

ఏపీలో ఇప్పటివరకు కరోనాతో 12వేల, 109 మంది మృతి చెందగా.. కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 17లక్షల, 43వేల, 176కి చేరింది. ఏపీలో ప్రస్తుతం 71వేల 466 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
 
చిత్తూరు, గుంటూరులో కరోనాతో 9 మంది చొప్పున మృతి చెందారు. అనంతపురం, తూర్పుగోదావరి, కృష్ణా, శ్రీకాకుళంలో ఐదుగురు చొప్పున మృతి చెందారు.

విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాలో నలుగురు చొప్పున మృతి చెందారు. కర్నూలు జిల్లాలో ముగ్గురు, కడప, నెల్లూరు, ప్రకాశం, విజయనగరంలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments