Webdunia - Bharat's app for daily news and videos

Install App

గరుడ సేవకు సర్వం సిద్ధం - తిరుమలకు చేరుకున్న 5 లక్షల మంది భక్తులు

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడసేవకు సర్వం సిద్ధమైంది. రాత్రికి గరుడ వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. గరుత్మంతుడిపై స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం. ప్రతి యేటా గరుడ వాహన సేవకు 5 లక్షల మంది భక్తులు తిర

Webdunia
సోమవారం, 17 సెప్టెంబరు 2018 (16:16 IST)
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడసేవకు సర్వం సిద్ధమైంది. రాత్రికి గరుడ వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. గరుత్మంతుడిపై స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం. ప్రతి యేటా గరుడ వాహన సేవకు 5 లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తారు. ఈ యేడాది అదేవిధంగా 5 లక్షల మందికి పైగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు.
 
తిరుమల భక్తజన సంద్రంగా మారిపోయింది. ఇసుకేస్తే రాలనంత జనంలా మారిపోయాయి తిరుమల గిరులు. ఏ మూలన చూసినా గోవింద నామస్మరణలే వినిపిస్తున్నాయి. గ్యాలరీలన్నీ ఇప్పటికే నిండిపోయాయి. మాడ వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతోంది. పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను తిరుమలకు అనుమతిస్తున్నారు. ద్విచక్ర వాహనాలను పూర్తిగా తిరుమలకు నిలిపేశారు. కార్లు, బస్సులలో మాత్రమే తిరుమలకు భక్తులను అనుమతిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

"హరిహర వీరమల్లు" విడుదలకు ముందు వివాదం

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments