Webdunia - Bharat's app for daily news and videos

Install App

గరుడ సేవకు సర్వం సిద్ధం - తిరుమలకు చేరుకున్న 5 లక్షల మంది భక్తులు

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడసేవకు సర్వం సిద్ధమైంది. రాత్రికి గరుడ వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. గరుత్మంతుడిపై స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం. ప్రతి యేటా గరుడ వాహన సేవకు 5 లక్షల మంది భక్తులు తిర

Webdunia
సోమవారం, 17 సెప్టెంబరు 2018 (16:16 IST)
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడసేవకు సర్వం సిద్ధమైంది. రాత్రికి గరుడ వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. గరుత్మంతుడిపై స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం. ప్రతి యేటా గరుడ వాహన సేవకు 5 లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తారు. ఈ యేడాది అదేవిధంగా 5 లక్షల మందికి పైగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు.
 
తిరుమల భక్తజన సంద్రంగా మారిపోయింది. ఇసుకేస్తే రాలనంత జనంలా మారిపోయాయి తిరుమల గిరులు. ఏ మూలన చూసినా గోవింద నామస్మరణలే వినిపిస్తున్నాయి. గ్యాలరీలన్నీ ఇప్పటికే నిండిపోయాయి. మాడ వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతోంది. పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను తిరుమలకు అనుమతిస్తున్నారు. ద్విచక్ర వాహనాలను పూర్తిగా తిరుమలకు నిలిపేశారు. కార్లు, బస్సులలో మాత్రమే తిరుమలకు భక్తులను అనుమతిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

Dhanush: కలాం గా ధనుష్ - కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో టైటిల్ ఆవిష్కరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments