Webdunia - Bharat's app for daily news and videos

Install App

పల్నాడు దాచేపల్లిలో రోడ్డు ప్రమాదం - ఐదుగురు కూలీల దుర్మరణం

Webdunia
బుధవారం, 17 మే 2023 (08:23 IST)
ఏపీలోని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు మృత్యువాతపడ్డారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ నల్గొండ జిల్లాకు చెందినవారే. 
 
గురజాల మండలం పులిపాడుకు వెళ్తుండగా వీరి ఆటోను ఎదురుగా వచ్చిన ఓ లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ఏకంగా 23 మంది కూలీలు ఉన్నారు. ఈ ప్రమాద వార్త తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకని సహాయక చర్యలు చేపట్టారు. 
 
మృతదేహాలను స్వాధీనం చేసుకుని గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే, క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి వైద్యం అందించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments