Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం దృష్టిలో పడేందుకు ఇలా చేశారా? ఏడాది బిడ్డను స్టేజ్‌పైకి విసిరేశాడు..

Webdunia
మంగళవారం, 16 మే 2023 (21:05 IST)
సీఎం దృష్టిలో పడేందుకు ఓ తండ్రి చేసిన చర్య చర్చకు దారితీసింది. ఏడాది బిడ్డను వేదికపైకి విసిరేశాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌కు చెందిన ముకేష్ పటేల్, నేహా భార్యాభర్తలు. ముకేశ్ కూలీ. ఈ జంటకు ఏడాది వయస్సున్న కుమారుడు వున్నాడు. 
 
ఈ చిన్నారికి మూడు నెలల వయస్సున్నప్పుడు గుండెలో రంధ్రం వుందని వైద్యులు గుర్తించారు. వైద్యం కోసం నాలుగు లక్షల వరకు ఖర్చు చేశారు. ఇంకా నాలుగు లక్షలు కావాలి. ఆ డబ్బు ఎలా సమకూర్చుకోవాలో వారికి అర్థం కాలేదు. దీంతో తమ గోడు వినిపించుకోలేదనే.. కోపంతో సాగర్ ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
కానీ సీఎం దగ్గరకు వెళ్లడం సాధ్యం కాదు. దీంతో వేదికపై సీఎం ప్రసంగిస్తోన్న సమయంలో ఒక్కసారిగా బిడ్డను విసిరేశాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది ఆ పిల్లాడిని కాపాడి.. తల్లికి అప్పగించారు. దీంతో చిన్నారి సమస్య తెలుసుకున్న సీఎం.. వైద్య సాయం కోసం అందిస్తామని హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments