Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రవ్యాప్తంగా 46 మంది వాలంటీర్లను తొలగించాం, రూ.3.39 కోట్లు నగదు, మద్యం స్వాధీనం: ముకేష్

ఐవీఆర్
బుధవారం, 20 మార్చి 2024 (21:52 IST)
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని రుజువు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 46 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా ఉపేక్షంచబోమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 144వ సెక్షన్ అమలవుతుందనీ, కనుక ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకుని నిర్వహించాల్సి వుంటుందన్నారు.
 
ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులతో కలిసి తిరగరాదన్నారు. ఇలా ఎవరైనా తిరుగుతున్నట్లు కనబడితే సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఎన్నికల నిబంధనలు అమలులోకి వచ్చిన దగ్గర్నుంచి ఇప్పటివరకూ ఒక లక్షా 99 వేల పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగులను తొలగించామనీ, 3 రోజుల్లో రూ. 3.39 కోట్ల విలువైన నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. పవన్ కల్యాణ్ గాజు గ్లాసు చూపించిన అంశంపై ఎలాంటి నిషేధం లేదనీ, రాజకీయ ప్రకటనలు ఎవరైనా చేసుకోవచ్చని ముకేష్ కుమార్ మీనా తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments