Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రభుత్వంతో నాలుగు కంపెనీల ఒప్పందం

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (09:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో నాలుగు కంపెనీలు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం శ్రీ బాలాజీ తిరుపతి జిల్లాలో పర్యటించారు. ఈ  పర్యటనలో ఆయన ఐదు పరిశ్రమలకు భూమి పూజ చేశారు. మరో నాలుగు కొత్త కంపెనీలకు ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అపాచీతో పాటు ప్యానెల్ ఆప్కో డిస్‌ప్లే టెక్నాలజీస్ లిమిటెడ్, డిక్సాన్ టెక్నాలజీస్, ఫాక్స్ లింక్, సన్నీ ఆప్టో‌టెక్ కంపెనీలకు ఆయన భూమిపూజ చేశారు. 
 
ఆ తర్వాత ఇదే వేదికపై నుంచి పీఓటీపీఎల్ ఎలక్ట్రానిక్స్, టెక్ బుల్ల్, స్మార్ట్ డీవీ టెక్నాలజీస్, జెట్ వర్క్ టెక్నాలజీస్ వంటి సంస్థలతో సీఎం జగన్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం తరపున ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీ అధికారులు ఆయా కంపెనీలతో సంతకాలు చేశారు. ఈ ఒప్పందాల ద్వారా ఏపీకి ఏ మేర పెట్టుబడులు రానున్నాయన్న విషయంపై స్పష్టత లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

Samantha: రామ్ చరణ్, కార్తీతో సమంత స్పెషల్ సాంగ్ చేస్తుందా?

Manuch Manoj: బాలీవుడ్ లో మిరాయ్ రిలీజ్ చేస్తున్న కరణ్ జోహార్

మోసం చేసిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి - కేసు నమోదు

Samantha: రామ్ చరణ్, కార్తీలతో సినిమాలు చేయనున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments