కడప జిల్లాలో మహాశివరాత్రికి 307 ప్రత్యేక బస్సులు

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (09:09 IST)
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కడపజిల్లాలోని వివిధ శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం మార్చి 10, 11, 12 తేదీల్లో 307 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు సిద్ధం చేశారు.

ఈ బస్సులు కడప రీజియన్‌ పరిధిలోని 8 డిపోలు (కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాయచోటి, రాజంపేట, పులివెందు ల, బద్వేలు) నుంచి బయల్దేరనున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు తాగునీటిని డిపోల్లో, శైవక్షేత్రాల్లో సిద్ధం చేస్తున్నారు.

అలాగే ప్రభుత్వం ముందస్తుగా వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయనుంది. ఈ బస్సులు పొలతల, లంకమల, బ్రహ్మంగారిమఠం, కన్యతీర్థం, సంగమేశ్వర దేవాలయాలు, జ్యోతి, నిత్యపూజకోన, తలకోన, భానుకోట, హత్యరాల, అగస్తేశ్వరకోన, అల్లాడుపల్లె దేవాలయాలు తదితర శైవక్షేత్రాలకు వెళ్లనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments