Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప జిల్లాలో మహాశివరాత్రికి 307 ప్రత్యేక బస్సులు

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (09:09 IST)
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కడపజిల్లాలోని వివిధ శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం మార్చి 10, 11, 12 తేదీల్లో 307 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు సిద్ధం చేశారు.

ఈ బస్సులు కడప రీజియన్‌ పరిధిలోని 8 డిపోలు (కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాయచోటి, రాజంపేట, పులివెందు ల, బద్వేలు) నుంచి బయల్దేరనున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు తాగునీటిని డిపోల్లో, శైవక్షేత్రాల్లో సిద్ధం చేస్తున్నారు.

అలాగే ప్రభుత్వం ముందస్తుగా వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయనుంది. ఈ బస్సులు పొలతల, లంకమల, బ్రహ్మంగారిమఠం, కన్యతీర్థం, సంగమేశ్వర దేవాలయాలు, జ్యోతి, నిత్యపూజకోన, తలకోన, భానుకోట, హత్యరాల, అగస్తేశ్వరకోన, అల్లాడుపల్లె దేవాలయాలు తదితర శైవక్షేత్రాలకు వెళ్లనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments