Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ 4,500 కోట్లతో 30 వేల పనులు: అక్టోబర్ 14వ నుంచి 20 వరకు ‘పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలు'

ఐవీఆర్
ఆదివారం, 13 అక్టోబరు 2024 (21:02 IST)
ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రపంచ రికార్డు సృష్టించిన గ్రామసభల్లో చేసుకున్న తీర్మానాలు కార్యరూపం దాల్చనున్నాయి. అక్టోబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీవరకు జరగబోయే ‘పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలు' కార్యక్రమం ద్వారా రూ. 4,500 కోట్ల నిధులతో 30,000 పనులు చేపట్టనున్నారు. ఈ పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా... 500 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణం జరుగనుంది.
 
ఇంకా 3000 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్ల నిర్మాణం, 8 లక్షల కుటుంబాలకు 100 రోజుల పని, 25,000 గోకులాలు, 10,000 ఎకరాల్లో నీటి సంరక్షణ ట్రెంచులు చేపట్టనున్నారు. చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే ధృడ సంకల్పం కలిగిన నాయకత్వంతో రాష్ట్ర ప్రగతి పరుగులు పెడుతుందని కూటమి ప్రభుత్వం చెబుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments