Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ 4,500 కోట్లతో 30 వేల పనులు: అక్టోబర్ 14వ నుంచి 20 వరకు ‘పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలు'

ఐవీఆర్
ఆదివారం, 13 అక్టోబరు 2024 (21:02 IST)
ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రపంచ రికార్డు సృష్టించిన గ్రామసభల్లో చేసుకున్న తీర్మానాలు కార్యరూపం దాల్చనున్నాయి. అక్టోబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీవరకు జరగబోయే ‘పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలు' కార్యక్రమం ద్వారా రూ. 4,500 కోట్ల నిధులతో 30,000 పనులు చేపట్టనున్నారు. ఈ పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా... 500 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణం జరుగనుంది.
 
ఇంకా 3000 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్ల నిర్మాణం, 8 లక్షల కుటుంబాలకు 100 రోజుల పని, 25,000 గోకులాలు, 10,000 ఎకరాల్లో నీటి సంరక్షణ ట్రెంచులు చేపట్టనున్నారు. చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే ధృడ సంకల్పం కలిగిన నాయకత్వంతో రాష్ట్ర ప్రగతి పరుగులు పెడుతుందని కూటమి ప్రభుత్వం చెబుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పావలా శ్యామలకు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ లక్ష రూపాయల ఆర్థిక సాయం

పనిచేసే యువతితో సైఫ్ అలీఖాన్ రాసలీలలు, కోపమొచ్చి పొడిచిన ప్రియుడు?!!

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సింగిల్ అగ్గిపుల్లె..రిలీజ్

ముగ్గురు కాలేజీ స్నేహితుల కథతో మ్యాడ్ స్క్వేర్ రాబోతోంది

నాస్తికులు-ఆస్తికులు అనే కాన్సెప్ట్‌ తో కన్నప్ప రూపొందింది : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments