Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సు డ్రైవర్లు కాదు... తాగుబోతులు : మద్యం మత్తులో ప్రైవేట్ బస్సు డ్రైవర్లు

Webdunia
బుధవారం, 15 మే 2019 (12:20 IST)
విజయవాడ నగర ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు సంస్థలకు చెందిన ప్రైవేట్ బస్సులను ఆపి వాటిని నడుపుతున్న డ్రైవర్లకు పరీక్షలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలువురు డ్రైవర్లు మద్యం సేవించి బస్సులు నడుపుతున్నట్టుగా గుర్తించారు. 
 
సోమవారం రాత్రి విజయవాడ సమీపంలోని కంచికచర్ల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించగా, పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. ప్రయాణికుల ప్రాణాలను ఫణంగా పెడుతూ, బస్సును నడుపుతూనే మద్యం తాగుతున్నారనడానికి ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులు అవాక్కయ్యారు. 
 
ఈ పోలీసుల తనిఖీల్లో వెంకట పద్మావతి, జీవీఆర్‌, కనకదుర్గ ట్రావెల్స్‌ డ్రైవర్లు తనిఖీల్లో పట్టుబడగా, వారందరిపై కేసులను నమోదు చేశారు. ఆ తర్వాత వీరిని బస్సులు నడిపేందుకు పోలీసులు అనుమతించలేదు. ఆ సమయంలో బస్సులో మరో డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు రాత్రిపూట నడిరోడ్డుపై పడిగాపులు కాయాల్సి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments