Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూటీలో ముగ్గురు యువకులు.. 100 అడుగుల లోయలో పడింది.. చివరికి?

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (15:44 IST)
విజయనగరం జిల్లా.. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. 
 
వివరాల్లోకి వెళితే.. మృతులు బాలరాజు, జయరాజు, మర్రి శివలు స్కూటీలో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగి వుండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
వంద అడుగుల లోయలో స్కూటీ పడి పోవడంతో తీవ్రగాయాలకు గురైన ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు యువకులు మృతి చెందారు. 
 
మృతులు మక్కువ మండలం అనసభద్ర గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

మునుపెన్నడూ లేని విధంగా స్క్రీన్‌లపై కింగ్‌డమ్ విడుదల కాబోతోంది

యూకేలో హరి హర వీరమల్లూ గ్రాండ్ సెలబ్రేషన్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments