Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూటీలో ముగ్గురు యువకులు.. 100 అడుగుల లోయలో పడింది.. చివరికి?

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (15:44 IST)
విజయనగరం జిల్లా.. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. 
 
వివరాల్లోకి వెళితే.. మృతులు బాలరాజు, జయరాజు, మర్రి శివలు స్కూటీలో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగి వుండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
వంద అడుగుల లోయలో స్కూటీ పడి పోవడంతో తీవ్రగాయాలకు గురైన ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు యువకులు మృతి చెందారు. 
 
మృతులు మక్కువ మండలం అనసభద్ర గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేవ్ పార్టీలో నటి రోహిణి.. నిజమేనా?

నన్ను జైలులో బంధిస్తారా? నేనేం తప్పు చేశాను.. సమంత ప్రశ్న

చిక్కుల్లో టాలీవుడ్ హీరో - మరో హీరోయిన్‌‌తో ఎఫైర్? పోలీసులకు ఫిర్యాదు (Video)

మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత... వీడియో వైరల్!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని వదిలేశాడు.. రాజ్ తరుణ్‌పై లావణ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments