Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో నీట మునిగిన 28 వేల హెక్టార్ల పంట

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (08:27 IST)
ఏపీలో భారీ వర్షాలు, వరదలకు సుమారు 28 వేల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని ప్రభుత్వం ప్రాధమికంగా అంచనా వేసింది. వ్యవసాయ పంటలు 21 వేల హెక్టార్లకు హార్టికల్చర్‌ పంటలు ఆరు వేల హెక్టార్లకు నష్టం వాటిల్లింది.

వర్షం కాస్త తగ్గినా ముంపు వలన పొలాల్లో నీరు తీయకపోవడంతో పక్కా ఎన్యుమరేషన్‌కు ఇబ్బంది కలుగుతోందని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. కాగా రాయలసీమలో చాలా చోట్ల ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి.

దాంతో వేరుశనగ నష్టం ఇప్పటికిప్పుడు కనిపించకపోయినప్పటికీ, భూమిలో పిందెలు పడే సమయంలో వానలు కురవడం వలన దిగుబడులు బాగా పడిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

వ్యవసాయ పంటల్లో మొక్కజన్న, వరికి ఎక్కువ నష్టం జరిగింది. ఇప్పటి వరకు వేసిన నష్టం అంచనాల మేరకు వరి 5,444 హెక్టార్లు, వేరుశనగ 1,198, పత్తి 5,353, పెసర 2,375, కంది 513, మినుము 338, మొక్కజన్న 6,731, సజ్జ 125, కొర్ర 47, ఆముదం 25, మిరప 10 హెక్టార్లలో దెబ్బ తిన్నాయి. హార్టికల్చర్‌ పంటల్లో కూరగాయలు, పూలు, అరటి తదితరాలకు వర్షాలు నష్టం కలిగించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ దొంగ ముం*** కొడుకు.. వీడు మామూలోడు కాదండి: వార్నర్‌పై రాజేంద్ర ప్రసాద్ నోటిదూల (Video)

Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌పై పచ్చి బూతులు: రాజేంద్ర ప్రసాద్.. మందేసి అలా మాట్లాడారా? (video)

రష్మికకు లేని నొప్పి - బాధ మీకెందుకయ్యా? మీడియాకు సల్మాన్ చురకలు!! (Video)

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments