Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుబ‌జార్ లో రూ.25 కే కిలో ఉల్లి

Webdunia
శనివారం, 28 సెప్టెంబరు 2019 (14:39 IST)
ఉల్లిపాయ‌ల రేటు అమాంతంగా పెరిగిపోవ‌డంతో ప్ర‌భుత్వం రంగంలోకి దిగింది. ప్ర‌స్తుతం మార్కెట్లో కిలో ఉల్లి 50 రూపాయ‌ల‌కి అమ్ముతున్నారు. దీంతో సామాన్యులు ఉల్లిగ‌డ్డ‌లు కొనాలంటేనే భ‌య‌ప‌డిపోతున్నారు.

ఈ నేప‌ధ్యంలో ప్ర‌భుత్వం ఉల్లిధ‌ర‌ల‌ను అదుపు చేసేందుకు రంగంలోకి దిగి కిలో ఉల్లికి 25 రూపాయ‌ల‌కే ఇవ్వాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్ర‌మంలో నెల్లూరు జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ వినోద్ స్వ‌యంగా ఫ‌త్తేఖాన్ పేట‌లో వున్న రైతుబ‌జార్ ను సంద‌ర్శించారు. వ్య‌వ‌సాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక స్టాల్ ను ఆయ‌న ప‌రిశీలించారు.

ప్ర‌తి కుటుంబానికి కిలో ఉల్లిపాయ‌లు 25 రూపాయ‌ల‌కే అందేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. అందులోభాగంగా కొనుగోలుదారుల‌కు ఆయ‌న స్వ‌యంగా ఉల్లిపాయ‌లు అంద‌చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments