Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుబ‌జార్ లో రూ.25 కే కిలో ఉల్లి

Webdunia
శనివారం, 28 సెప్టెంబరు 2019 (14:39 IST)
ఉల్లిపాయ‌ల రేటు అమాంతంగా పెరిగిపోవ‌డంతో ప్ర‌భుత్వం రంగంలోకి దిగింది. ప్ర‌స్తుతం మార్కెట్లో కిలో ఉల్లి 50 రూపాయ‌ల‌కి అమ్ముతున్నారు. దీంతో సామాన్యులు ఉల్లిగ‌డ్డ‌లు కొనాలంటేనే భ‌య‌ప‌డిపోతున్నారు.

ఈ నేప‌ధ్యంలో ప్ర‌భుత్వం ఉల్లిధ‌ర‌ల‌ను అదుపు చేసేందుకు రంగంలోకి దిగి కిలో ఉల్లికి 25 రూపాయ‌ల‌కే ఇవ్వాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్ర‌మంలో నెల్లూరు జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ వినోద్ స్వ‌యంగా ఫ‌త్తేఖాన్ పేట‌లో వున్న రైతుబ‌జార్ ను సంద‌ర్శించారు. వ్య‌వ‌సాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక స్టాల్ ను ఆయ‌న ప‌రిశీలించారు.

ప్ర‌తి కుటుంబానికి కిలో ఉల్లిపాయ‌లు 25 రూపాయ‌ల‌కే అందేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. అందులోభాగంగా కొనుగోలుదారుల‌కు ఆయ‌న స్వ‌యంగా ఉల్లిపాయ‌లు అంద‌చేశారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments