Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 222 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (15:59 IST)
ఏపీలో గడిచిన 24 గంటల్లో 222 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. ఈ మేరుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కరోనా హెల్త్‌ బులిటిన్‌ను విడుదల చేసింది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 14,477 శాంపిల్స్‌ పరిశీలిస్తే 186మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇతర రాష్ట్రాలు (33), విదేశాల నుంచి (3) వచ్చిన వారి కేసులతో కలిపి మొత్తం 222 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ మొత్తం 5636 కేసులు నమోదయ్యాయి.

మరో 42 మంది వైరస్‌ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్‌ కాగా.. యాక్టివ్‌ కేసుల సంఖ్య 1865కు చేరింది. మృతుల సంఖ్య 82కు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments