Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాకెట్ కుట్టించుకునేందుకు వెళ్లితే లైన్లో పెట్టి.. అత్యాచారం చేశాడు...

Webdunia
బుధవారం, 31 అక్టోబరు 2018 (09:39 IST)
జాకెట్ కుట్టించుకునేందుకు టైలరింగ్ షాపుకు వెళ్లిన ఓ యువతి అత్యాచారానికి గురైంది. ఎవరూలేని సమయంలో షాపుకు వెళ్లగా పెళ్ళి చేసుకుంటానని నమ్మించి ఈ ఘోరానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నగరంలోని యాకుత్‌పురా చంద్రానగర్‌కు చెందిన మహ్మద్‌ యూసుఫ్‌ (22) అనే వ్యక్తి టైలరింగ్‌ షాపు నిర్వహిస్తున్నాడు. ఈయన షాపుకు 20 యేళ్ల వయసున్న యువతి జాకెట్లు కుట్టించుకునేందుకు వెళ్లింది. ఈ క్రంమలో యూసుఫ్‌ మాటామాట కలిపాడు. అలా వారిద్దరి మధ్య మాటలు కలవడంతో మంచి స్నేహం ఏర్పడింది. 
 
ఆ తర్వాత ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో ఆమెను నమ్మించి అత్యాచారం చేశాడు. తన కోర్కెలు తీర్చుకున్న తర్వాత పెళ్లి చేసుకోమని ఆమె నిలదీయగా నిరాకరించాడు. యువతి తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments