Webdunia - Bharat's app for daily news and videos

Install App

2024 టీడీపి నో మోర్, జనసేన పరార్, రోజా ఇలా అనేశారేంది రాజా? (video)

ఐవీఆర్
సోమవారం, 17 జూన్ 2024 (22:53 IST)
మాజీ మంత్రి రోజా. ఆమె అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడటం ప్రారంభిస్తే అవతలివారు మాట్లాడే అవకాశమే వుండదని అంటుంటారు. ఆవిధంగా మాటల తూటాలతో ముందుకు సాగుతారు రోజా. ఆమె మాట్లాడే మాటలు ఎలా వుంటాయన్నదని వేరే చెప్పక్కర్లేదు.
 
ఐతే తాజాగా ఆమె అసెంబ్లీలో మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2024లో టీడీపీ నో మోర్, జనసేన పరార్ అంటూ ఆమె అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసలు జల్లు కురిపిస్తూ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఆ వీడియో మీరు కూడా చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polishetty: బంగారు ఆభరణాల స్పూఫ్ తో అనగనగా ఒక రాజు రిలీజ్ డేట్

YVS: మాతృ మూర్తి రత్నకుమారి అస్తమం పట్ల వై వీ ఎస్ చౌదరి జ్నాపకాలు

Dirictor Sujit: రామ్ చరణ్ కు సుజిత్ చెప్పిన కథ ఓజీ నేనా..

ప్రేయసి కి గోదారి గట్టుపైన ఫిలాసఫీ చెబుతున్న సుమంత్ ప్రభాస్

సుధీర్ బాబు జటాధర నుంచి ఫస్ట్ ట్రాక్ సోల్ అఫ్ జటాధర రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments