Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ బస్సుల్లో చార్జీల తగ్గింపు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (14:43 IST)
సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ చార్జీలను 20 శాతం మేరకు తగ్గించారు. ముఖ్యంగా, కృష్ణా జిల్లా హైదరాబాద్ ప్రాంతాల మధ్య నడిచే బస్సులో ఈ ప్రయాణ చార్జీల తగ్గింపు అమలుకురానుంది. కృష్ణా జిల్లాకు చెందిన అన్ని ఏపీఎస్ఆర్టీసీ బస్సులో 20 శాతం మేరకు బస్సు చార్జీలను తగ్గించాలని నిర్ణయించింది. 
 
ముఖ్యంగా, ఇంద్ర, అమరావతి, గరుడ, నైట్ రైడర్, వెన్నెల స్లీపర్ వంటి బస్సుల్లో తగ్గింపు చార్జీలు వర్తిస్తాయి. కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లేవారికి ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఈ తగ్గింపు చార్జీలు వర్తిస్తాయి. అలాగే, హైదరాబాద్ నుంచి కృష్ణ జిల్లాకు వచ్చేవారికి మాత్రం శుక్రవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో  ఈ తగ్గింపు ఉంటుంది. 
 
కాగా, ఇటీవల తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ కూడా ప్రయాణికులను ఆకర్షించేందుకు పలు రకాలైన చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా, ప్రయాణికుల ముంగిటకే ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉండేలా చర్యలు తీసుకున్న విషయం తెల్సిందే. సంక్రాంతి కోసం నడిపిన ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు లేకుండా నడిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments