Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 గంటల్లోనే 2.4 లక్షల లడ్డూల విక్రయం.. రాష్ట్రవ్యాప్తంగా విక్రయానికి అనుమతి

Webdunia
సోమవారం, 25 మే 2020 (20:02 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని రాష్ట్రవ్యాప్తంగా తితిదే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రోజు కేవలం 3 గంటల్లోనే 2.4 లక్షల లడ్డూల విక్రయం జరిగింది.

గుంటూరు మినహా 12 జిల్లాల్లో లడ్డూ ప్రసాదాలను తితిదే అందుబాటులోకి తీసుకొచ్చింది. గుంటూరులోని తితిదే కల్యాణమండపం రెడ్‌జోన్‌ పరిధిలో ఉన్నందున లడ్డూల విక్రయానికి పోలీసులు అనుమతివ్వలేదు.

దీంతో లడ్డూ ప్రసాదం కోసం ఆశగా వచ్చిన భక్తులు వెనుదిరగాల్సి వచ్చింది. మరోవైపు, ఈ నెల 30 నుంచి గుంటూరులో లడ్డూ ప్రసాదాలు విక్రయించనున్నారు.

రేపు మరో 2లక్షల లడ్డూలను జిల్లా కేంద్రాలకు తరలించనున్నారు. లడ్డూలు విక్రయించాలని తమిళనాడు, తెలంగాణ భక్తుల నుంచి కూడా విజ్ఞప్తులు వస్తున్నాయి.

దీంతో ప్రతి రోజు తమిళనాడుకు లక్ష, తెలంగాణకు 50వేల చొప్పున లడ్డూలు తరలించేందుకు తితిదే యోచిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments