Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిరాణా షాపుకు వచ్చే పసిమొగ్గపై అత్యాచారం.. గట్టిగా అరవడంతో..?

Webdunia
బుధవారం, 20 నవంబరు 2019 (11:09 IST)
దేశంలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. కఠినమైన శిక్షలు లేకపోవడంతో కామాంధులు వయోబేధం లేకుండా విరుచుకుపడుతున్నారు. చిన్నారులపై, బాలికలపై మానవమృగాలు అత్యాచారానికి పాల్పడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ శివార్లలో ఐదేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కిరాణా షాపు వచ్చి వెళ్లే ఐదేళ్ల చిన్నారిపై ఆ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పోరండ్ల గ్రామంలో 19 ఏళ్ల యువకుడు ఓ కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. అయితే ఆ షాపునకు నిత్యం వచ్చే ఐదేళ్ల చిన్నారిపై అతని కన్ను పడింది. చిన్నారి తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్తుంటారు. చిన్నారికి ఓ అక్క ఉంది. ఆమె ఆ సమయలో ఇంటి బయట ఆడుకుంటుంది. దీంతో అదును చూసి ఆ పసిమొగ్గపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
పాప గట్టిగా ఏడవడటంతో అక్కడ్నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు... ఈ కీచకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై ఐపీసీ సెక్షన్ 370 ప్రకారం రేప్ కేసు, పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments