అనంతపురం జిల్లాలో 16 టన్నుల బంగారం వుందట...

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (14:51 IST)
అనంతపురం జిల్లాలో బంగారు నిక్షేపాలు వున్నట్లు గనుల శాఖ నిర్థారించింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 16 టన్నుల బంగారం వుంటుందని అధికారులు వెల్లడించారు. జిల్లాలోని జౌకులలోని ఆరు ప్రాంతాల్లో కలిపి 10 టన్నులు వుండవచ్చని తెలిపారు.
 
ఇంకా రామగిరిలో 4 టన్నులు, బొక్సంపల్లిలో 2 టన్నులు బంగారం వుంటుందని చెప్పారు. ఒక టన్ను మట్టి తవ్వి తీస్తే 4 గ్రాముల బంగారం లభిస్తుందని చెపుతున్నారు. ఐతే భూమి లోపలికి 50 మీటర్ల నుంచి మరింత లోతుకు వెళ్లేకొద్దీ బంగారు నిక్షేపాలు అధికంగా వున్నట్లు గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments