Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ వాసులకు షాక్.. భద్రతా కారణాలతో ప్యాసింజర్ రైళ్లు రద్దు

Webdunia
శుక్రవారం, 13 డిశెంబరు 2019 (16:06 IST)
హైదరాబాద్ నగర వాసులకు దక్షిణ మధ్య రైల్వే తేరుకోలేని షాకిచ్చింది. భద్రతా కారణాలు చూపి ఏకంగా 13 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. ఈ విషయాన్ని దక్షణ మధ్య రైల్వే తాజాగా వెల్లడించింది. ఫలితంగా దాదాపు ఆరు నెలల పాటు ఈ సేవలు కనుమరుగు కానున్నాయి. 2020 జనవరి 1 నుంచి జూన్ 30 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉండనుంది.
 
ప్రస్తుతం రద్దు చేసిన ప్యాసింజర్ రైళ్ల వివరాలను పరిశీలిస్తే, 1. సికింద్రాబాద్ - మేడ్చల్ - సికింద్రాబాద్, 2. సికింద్రాబాద్ - మనోహరాబాద్ - సికింద్రాబాద్, 3. ఫలక్‌నుమా - మేడ్చల్ - ఫలక్‌నుమా, 4. ఫలక్‌నుమా - ఉందానగర్ - ఫలక్‌నుమా, 5. ఫలక్‌నుమా - మనోహరాబాద్ - సికింద్రాబాద్, 6. బొల్లారం - ఫలక్‌నుమా ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. 
 
వీటితోపాటు ఇతర రూట్లలో తిరిగే 12 డెమూ ప్యాసింజర్ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లను రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే సంస్థ.. ప్రత్యామ్యాయాల్ని విస్మరించింది. దీంతో.. ప్రయణికులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతేకాకుండా.. రైల్వే స్టేషన్స్‌లో కూడా పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments