Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉస్మానియాలో కరోనా కలకలం.. 12మంది విద్యార్థులకు కరోనా..!

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (16:26 IST)
Osmania University
కరోనా వైరస్ జనాలను వణికిస్తోంది. తెలంగాణలో రోజు రోజుకీ కరోనా ఉధృతి పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్ నగరంలోని ప్రముఖ విశ్వవిద్యాలయం ఉస్మానియాలో కరోనా కలకలం రేపింది. ఉస్మానియాలోని 12 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా తేలింది. 
 
296 మంది విద్యార్థులు కళాశాలలోనే ఉంటూ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న సందర్భంలో, కళాశాలలో ఉంటున్న విద్యార్థులకు కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది. ఇంకా కొన్ని రిపోర్టులు రావాల్సి ఉన్నది. 
 
కాగా.. కరోనా నుంచి బయటపడేందుకు తెలంగాణ సర్కారు అన్ని చర్యలు తీసుకుంటున్నా ఎలాంటి ఉపయోగం ఉండటం లేదు. తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తున్నది. జీహెచ్ఎంసి పరిధిలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. జీహెచ్ఎంసితో పాటుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలపై దీని ప్రభావం అధికంగా ఉంది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments