Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉస్మానియాలో కరోనా కలకలం.. 12మంది విద్యార్థులకు కరోనా..!

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (16:26 IST)
Osmania University
కరోనా వైరస్ జనాలను వణికిస్తోంది. తెలంగాణలో రోజు రోజుకీ కరోనా ఉధృతి పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్ నగరంలోని ప్రముఖ విశ్వవిద్యాలయం ఉస్మానియాలో కరోనా కలకలం రేపింది. ఉస్మానియాలోని 12 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా తేలింది. 
 
296 మంది విద్యార్థులు కళాశాలలోనే ఉంటూ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న సందర్భంలో, కళాశాలలో ఉంటున్న విద్యార్థులకు కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది. ఇంకా కొన్ని రిపోర్టులు రావాల్సి ఉన్నది. 
 
కాగా.. కరోనా నుంచి బయటపడేందుకు తెలంగాణ సర్కారు అన్ని చర్యలు తీసుకుంటున్నా ఎలాంటి ఉపయోగం ఉండటం లేదు. తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తున్నది. జీహెచ్ఎంసి పరిధిలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. జీహెచ్ఎంసితో పాటుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలపై దీని ప్రభావం అధికంగా ఉంది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

పెళ్లి కాని ప్రసాద్ టీజర్ చూసి ఎంజాయ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments