Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసులో 11వ రోజు సీబీఐ విచారణ

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (07:30 IST)
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 11వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో పులివెందులకు చెందిన గని యజమాని గంగాధర్ ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
 
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 11వ రోజు కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో అనుమానితులను అధికారులు విచారిస్తున్నారు. 
 
వివేక ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, సింహాద్రిపురం మండలం సుంకేసుల గ్రామానికి చెందిన జగదీశ్వర్ రెడ్డి మరో అనుమానిత మహిళను అధికారులు ప్రశ్నిస్తున్నారు.
 
వివేకాకు వ్యవసాయ పొలం పనులు చూసి జగదీశ్వర్ రెడ్డిని వరుసగా రెండో రోజు విచారణకు పిలిచారు. వీరితోపాటు పులివెందులలో గని యజమాని గంగాధర్ ని కూడా అధికారులు విచారణ చేస్తున్నారు. నలుగురు అనుమానితులను సీబీఐ అధికారులు సుదీర్ఘ విచారణ చేస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments