Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్య కేసులో 11వ రోజు సీబీఐ విచారణ

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (07:30 IST)
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 11వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో పులివెందులకు చెందిన గని యజమాని గంగాధర్ ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
 
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 11వ రోజు కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో అనుమానితులను అధికారులు విచారిస్తున్నారు. 
 
వివేక ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, సింహాద్రిపురం మండలం సుంకేసుల గ్రామానికి చెందిన జగదీశ్వర్ రెడ్డి మరో అనుమానిత మహిళను అధికారులు ప్రశ్నిస్తున్నారు.
 
వివేకాకు వ్యవసాయ పొలం పనులు చూసి జగదీశ్వర్ రెడ్డిని వరుసగా రెండో రోజు విచారణకు పిలిచారు. వీరితోపాటు పులివెందులలో గని యజమాని గంగాధర్ ని కూడా అధికారులు విచారణ చేస్తున్నారు. నలుగురు అనుమానితులను సీబీఐ అధికారులు సుదీర్ఘ విచారణ చేస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments