Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగిసిన పదో తరగతి పరీక్షలు

Webdunia
ఆదివారం, 16 ఏప్రియల్ 2023 (15:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ముగిశాయి. ఈ నెల మూడో తేదీ నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలు శనివారంతో ముగిశాయి. ఈ పరీక్షలకు మొత్తం 6.11 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,349 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. 
 
జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ అధికారులు, విద్యాశాఖ అధికారుల సమన్వయంతో వ్యవహించి ఈ పరీక్షలను సజావుగా నిర్వహించారు. ముఖ్యంగా పరీక్షల నిర్వహణ సలమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. 
 
కాగా, పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనం ఈ నెల 19వ తేదీ నుంచి ఈ నెల 26వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ తర్వాత టెన్త్ ఫలితాలను మే రెండో వారంలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments