Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీరు కొండపైన ఎన్టీఆర్ విగ్రహం.. 108 అడుగుల ఎత్తు.. స్మారక కేంద్రం కూడా?

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహాన్ని నవ్యాంధ్రలో ప్రతిష్టించనున్నారు. నవ్యాంధ్ర రాజధానిలో 108 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలని ఏపీ సర్కారు భావిస్తోంది. నీరుకొండ కొండపైన రాజధాని వైపు చూసే

Webdunia
శనివారం, 3 ఫిబ్రవరి 2018 (10:28 IST)
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహాన్ని నవ్యాంధ్రలో ప్రతిష్టించనున్నారు. నవ్యాంధ్ర రాజధానిలో 108 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలని ఏపీ సర్కారు భావిస్తోంది. నీరుకొండ కొండపైన రాజధాని వైపు చూసేలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 
 
ఇందుకోసం ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాలుగు ఆకృతులను శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పరిశీలించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలుత కృష్ణానది ఒడ్డున కోర్ క్యాపిటల్‌కు అభిముఖంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. 
 
నీరుకొండ వైపు ఏర్పాటు చేయాలని.. విగ్రహం ఎదుట భారీ జలాశయం ఉండటంతో విగ్రహం నీడ నీటిలో ప్రతిబింబించనుంది. అలాగే నీరు కొండ మీదే ఎన్టీఆర్ స్మారక కేంద్రం, గ్రంథాలయాలు, ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన ప్రదర్శనశాలను కూడా ఏపీ సర్కారు ఏర్పాటు చేయనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments