Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గోల్డ్ - సిల్వర్ స్కోచ్ అవార్డులు

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (11:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధికంగా స్కోచ్ అవార్డులు అవరించాయి. స్కోచ్ గ్రూపు 78వ ఎడిషన్‌లో భాగంగా జాతీయ స్తాయిలో ఈ అవార్డులను ప్రకటించింది. ఇందులో అత్యధిక అవార్డులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వరించాయి. దశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 113 నామినేషన్స్ రాగా, వాటిలో ఏపీకి వివిధ కేటగిరీల్లో ఐదు బంగారం, ఐదు వెండి స్కోచ్ అవార్డులు వరించాయి. ఢిల్లీలో నిర్వహించి వెబినార్‌లో స్కోచ్ గ్రూపు ఎండీ గురుశరణ్ దంజల్ ఈ అవార్డుల వివరాలను వెల్లడించారు. 
 
అవార్డులు పొందిన పథకాలను పరిశీలిస్తే, సంక్షేమ పథకాలైన వైఎస్ఆర్ చేయూత, ఆసరా, నేతన్న నేస్తం పథకాలతో పాటు షిఫ్ ఆంధ్ర కార్యక్రమానికి గిరిజన ప్రాంతాల్లో బలవర్థకమైన ఆహారాన్ని సాగు చేస్తున్న సాగు చేస్తున్న విజయనగరం జిల్లాకు గోల్డ్ స్కోచ్ అవార్డులు వరించాయి. అలాగే వివిధ విభాగాల్లో ఈ అవార్డులు దక్కాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments