ఏపీలో తాజాగా 1,914 మందికి పాజిటివ్

Webdunia
ఆదివారం, 12 జులై 2020 (15:05 IST)
ఏపీలో గత 24 గంటల్లో 17,624 సాంపిల్స్ ని పరీక్షించగా 1,914 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు. 846 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్ట్ చేయబడ్డారు.

కోవిడ్ వల్ల కర్నూల్ లో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, కృష్ణలో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూర్ లో ఇద్దరు, నెల్లూరులో ఒక్కరు, అనంతపూర్ లోఒక్కరు మరియు పశ్చిమ గోదావరిలో ఒక్కరు మరణించారు.

నేటి వరకు రాష్ట్రంలో 11,53,849 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది రాష్ట్రంలో 11,071 మంది ఆసుపత్రులలో మరియు 2,357 మంది కోవిడ్ కేర్ సెంటర్స్ లో వెరసి మొత్తం 13,428 మంది చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తల్లి చనిపోయినా తిరువీర్ చెప్పకుండా షూటింగ్‌లో చేశాడు : కరుణ కుమార్

ఓ.. చెలియా లోని నాకోసం ఆ వెన్నెల.. బాణీ ఎంతో హాయిగా ఉంది : జేడీ చక్రవర్తి

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా... చిన్ని గుండెలో సాంగ్ తొో రామ్ పోతినేని

Bigg Boss Telugu 9: శ్రీజ దమ్ము రీ ఎంట్రీ.. దివ్వెల మాధురిపై ఎదురు దాడి.. వాయిస్‌పై ట్రోలింగ్స్

Suryakantham: ఒకరి బాధను సంతోషంగా తీసుకోలేనని తెగేసి చెప్పిన సూర్యకాంతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments