Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో తాజాగా 1,914 మందికి పాజిటివ్

Webdunia
ఆదివారం, 12 జులై 2020 (15:05 IST)
ఏపీలో గత 24 గంటల్లో 17,624 సాంపిల్స్ ని పరీక్షించగా 1,914 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు. 846 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్ట్ చేయబడ్డారు.

కోవిడ్ వల్ల కర్నూల్ లో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, కృష్ణలో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూర్ లో ఇద్దరు, నెల్లూరులో ఒక్కరు, అనంతపూర్ లోఒక్కరు మరియు పశ్చిమ గోదావరిలో ఒక్కరు మరణించారు.

నేటి వరకు రాష్ట్రంలో 11,53,849 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది రాష్ట్రంలో 11,071 మంది ఆసుపత్రులలో మరియు 2,357 మంది కోవిడ్ కేర్ సెంటర్స్ లో వెరసి మొత్తం 13,428 మంది చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

పుష్ప-2లోని పాత్ర సవాళ్ళతో ఉన్నా.. ఎంజాయ్ చేశా : రష్మిక

సల్మాన్ పై హత్యాయత్నం - మూడు రౌండ్ల కాల్పులు...

గౌరవ డాక్టరేట్ ఇస్తున్నారని చెబితే అమ్మ నమ్మలేదు : హీరో రామ్ చరణ్

తండ్రిగా గర్వపడుతున్నా.. లవ్యూ మై డియర్ డాక్టర్ రామ్ చరణ్ : చిరంజీవి

క‌ల‌లు క‌ని చెన్నైకి వ‌స్తే అది నేర‌వేరుతుంది : రామ్ చ‌ర‌ణ్‌

దేహానికి సంపూర్ణ శక్తి అందాలంటే తినాల్సిన ఫుడ్ ఇదే

చామంతి టీ తాగితే ఇవే ఆరోగ్య ప్రయోజనాలు

మొలకెత్తిన రాగులను ఆహారంలో చేర్చుకుంటే 8 ప్రయోజనాలు

వేసవిలో చల్లని తాండాయి పానీయం తాగితే 7 అద్భుత ప్రయోజనాలు

ఇంజెక్షన్ చేసిన పుచ్చకాయలు, ఈ 5 పద్ధతుల ద్వారా గుర్తించవచ్చు

తర్వాతి కథనం
Show comments