Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసిపిలో చేరిన జనసేన నాయకుడు: దరిద్రం పోయిందంటూ బాణసంచా కాల్చిన కార్యకర్తలు

ఐవీఆర్
గురువారం, 11 ఏప్రియల్ 2024 (11:57 IST)
నెల్లూరు జనసేన అధ్యక్షుడు వైసిపిలోకి చేరగానే బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు జనసేన కార్యకర్తలు. నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు పెద్దఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
 
నెల్లూరులో జనసేనకు పట్టిన దరిద్రం వదిలిపోయిందంటూ వ్యాఖ్యలు చేసారు. ఒక వ్యక్తి పార్టీ మారి వెళ్లిపోతే చాలాచోట్ల గందరగోళం నెలకొంటుంది. కానీ నెల్లూరులో ఇందుకు భిన్నంగా కార్యకర్తలు బాణసంచా కాల్చి పండుకు చేసుకున్నారు. చూడండి ఈ వీడియోలో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments