Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎగ్జిట్ పోల్స్.. ఏపీలో టీడీపీ.. జాతీయ స్థాయిలో ఎన్డీయేకే పట్టం..

సెల్వి
శనివారం, 1 జూన్ 2024 (19:07 IST)
Exit Poll 2024
ఎగ్జిట్ పోల్స్ కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ టీడీపీకి విజయం ఖాయమని చెప్తున్నాయి. పలు రకాల సర్వే సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం టీడీపీ ముందంజలో ఆపై వైసీపీ రెండో స్థానంలోనూ, జనసేన మూడో స్థానంలో, బీజేపీ నాలుగో స్థానంలో వున్నాయి. 
 
ఆత్మ సాక్షి సర్వే ఫలితాల ప్రకారం ఏపీలో వైఎస్సార్‌సీపీ 98-116 సీట్లు గెలుస్తుందని, కూటమి 59-77 సీట్లు గెలుచుకుంటుందని అంచనా. ఇక జాతీయ స్థాయిలో జన్‌బీబాత్ సర్వే ఎన్డీయేకే పట్టం కట్టింది. ఎన్డీయే 362-392, ఇండియా కూటమి 141-161, ఇతరులు -10-20గా వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments