Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో టీడీపీ లీడ్.. గోరంట్ల బుచ్చయ్య 910 ఓట్లతో ముందంజ-కుప్పంలో చంద్రబాబు లీడ్

సెల్వి
మంగళవారం, 4 జూన్ 2024 (08:35 IST)
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ గెలుపు ఖాతాను తెరిచింది. రాజమండ్రి రూరల్‌లో తెలుగుదేశం పార్టీ ముందంజలో వుంది. 910 ఓట్ల ఆధిక్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి వున్నారు. 
 
ఆయన ప్రత్యర్థి గోపాలకృష్ణ 4885 ఓట్లు సాధించి.. బుచ్చయ్య కంటే 910 ఓట్లతో వెనకంజలో వున్నారు. యువజన సమైక్య రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన గోపాల కృష్ణ చెల్లుబోయిన (వేణు) బుచ్చయ్య కంటే వెనుకంజలో వున్నారు. కుప్పంలో తొలి లెక్కింపులో నారా చంద్రబాబు నాయుడు 1549 పోస్టల్ బ్యాలెట్లతో ముందంజలో ఉన్నారు.
 
రాజమండ్రి రూరల్‌లో ఈవీఎం తొలి రౌండ్‌లో టీడీపీ ఆధిక్యంలో నిలిచింది. అలాగే తెలంగాణలో బీజేపీ ఖాతా తెరిచింది. ఆదిలాబాద్‌లో బీజేపీ లీడింగ్‌లో వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments