నారా లోకేష్ నామినేషన్ పత్రాన్ని పక్కన పెట్టిన అధికారి... గల్లంతేనా?

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (19:50 IST)
ఏపీ మంత్రి నారా లోకేష్ నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్‌ అధికారి పక్కనపెట్టారు. దీనికి గల కారణాలను చూస్తే.... ఆయన గుంటూరు జిల్లాలో నివాసముంటూ కృష్ణా జిల్లాలో నోటరీ చేయించడంపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని చూసిన రిటర్నింగ్ అధికారి లోకేష్‌ నామినేషన్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
 
కాగా ఈ తప్పులను సరిదిద్దేందుకు తనకు సమయం ఇవ్వాలని కోరగా అధికారి ఒక రోజు సమయమిచ్చారు. ఇప్పటికే తండ్రి చంద్రబాబు నాయుడు పేరును భర్తగా వున్నట్లు వార్తలు వచ్చాయి. మరి ఈ నామినేషన్ పత్రాన్ని ఆమోదిస్తారో లేదో చూడాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments