Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఎన్నికల ఘర్షణ.. ఇద్దరు మృతి: గుద్దుతున్న తూ.గో, విజయనగరం... ఎవరికో?

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (13:34 IST)
ఏపీ ఎన్నికల్లో కొన్నిచోట్లు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రిలో తెదేపా-వైకాపా మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు మృతి చెందారు. ఒకరు తెదేపాకి చెందినవారు కాగా మరొకరు వైసీపికి చెందినవారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 2,118 మంది బరిలో వున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకి ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం... 11 గంటలకు 23.22 శాతం పోలింగ నమోదైంది. 
 
అత్యధికంగా విజయనగరం జిల్లాలో 31.57 శాతం, తూర్పు గోదావరి జిల్లాలో 27.5 శాతం నమోదైంది. ఇక మిగిలిన జిల్లాల్లో చూస్తే.. శ్రీకాకుళం 19.78%, విశాఖపట్నం 21.64 %, పశ్చిమగోదావరి 20.41%, కృష్ణా 24.10 %, గుంటూరు 24 %, ప్రకాశం 22 %, నెల్లూరు 23.32%, చిత్తూరు 25.18 %, కర్నూలు 23%, కడప 17.84 %, అనంతపురం 21.47% శాతంగా నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments