Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఎన్నికల ఘర్షణ.. ఇద్దరు మృతి: గుద్దుతున్న తూ.గో, విజయనగరం... ఎవరికో?

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (13:34 IST)
ఏపీ ఎన్నికల్లో కొన్నిచోట్లు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రిలో తెదేపా-వైకాపా మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు మృతి చెందారు. ఒకరు తెదేపాకి చెందినవారు కాగా మరొకరు వైసీపికి చెందినవారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 2,118 మంది బరిలో వున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకి ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం... 11 గంటలకు 23.22 శాతం పోలింగ నమోదైంది. 
 
అత్యధికంగా విజయనగరం జిల్లాలో 31.57 శాతం, తూర్పు గోదావరి జిల్లాలో 27.5 శాతం నమోదైంది. ఇక మిగిలిన జిల్లాల్లో చూస్తే.. శ్రీకాకుళం 19.78%, విశాఖపట్నం 21.64 %, పశ్చిమగోదావరి 20.41%, కృష్ణా 24.10 %, గుంటూరు 24 %, ప్రకాశం 22 %, నెల్లూరు 23.32%, చిత్తూరు 25.18 %, కర్నూలు 23%, కడప 17.84 %, అనంతపురం 21.47% శాతంగా నమోదైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments