Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజమే... 372 ఈవీఎంలు పనిచేయడంలేదు... కడపలో ఓటర్లు ఏరీ?

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (14:40 IST)
అటు తెదేపా చీఫ్ చంద్రబాబు ఇటు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఇద్దరూ ఈవీఎంలు మొరాయించడాన్ని, కొన్ని మిషన్ల పనితీరుపై అనుమానం వ్యక్తం చేసిన నేపధ్యంలో ఈసీ ద్వివేదీ స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా 372 ఈవీఎంలు కొన్ని సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయాయని తెలిపారు. వాటిని సరిచేసేందుకు ఇంజినీర్లు పనిచేస్తున్నారని వెల్లడించారు. ఐతే 157 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని తెదేపా డిమాండ్ చేస్తోంది.
 
ఇదిలావుంటే ఏపీలో ఇప్పటివరకూ జరిగిన పోలింగ్ శాతాన్ని చూస్తే... కడప, గుంటూరు జిల్లాల్లో అత్యల్పంగా 32 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక మిగిలిన జిల్లాలు చూస్తే.. శ్రీకాకుళం 35 శాతం, విజయనగరం 37, విశాఖ 35, తూ.గో 36, కృష్ణా జిల్లా 38, ప్రకాశం 37, నెల్లూరు 37, కర్నూలు 35, అనంతపురం 37, చిత్తూరు 33 శాతం ఓట్లు పోలయ్యాయి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments