Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాన్ గాలికి కొట్టుకునిపోయిన 15 మంది మంత్రులు

Webdunia
గురువారం, 23 మే 2019 (17:14 IST)
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైకాపా విజయభేరీ మోగించింది. గురువారం వెల్లడైన ఎన్నికల ఫలితాలాల్లో వైకాపా ఏకంగా 148 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇందులో 48 చోట్ల వైకాపా అభ్యర్థులు గెలుపొందారు. అలాగే, టీడీపీ మాత్రం 26 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, వీటిలో 6 ఆరు సీట్లలో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. 
 
శాసనసభ ఎన్నికల్లో ఫ్యాన్ సృష్టించిన సునామీ దెబ్బకు తెలుగుదేశం పార్టీకి చెందిన 15 మంది మంత్రులు చిత్తుగా ఓడిపోయారు. నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పి. నారాయణతో పాటు.. అనేక మంది మంత్రులు ఓడిపోయారు. అయితే, ఏపీ హోం మంత్రిగా పని చేసిన చిన్నరాజప్ప మాత్రం ఫ్యాను వీసిన స్పీడ్ గాలిని తట్టుకుని గెలుపొందారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కూడా ఓడిపోయారు. ఈయన మంగళగిరి నుంచి పోటీచేశారు.

అలాగే, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లిలో ఓటమిపాలయ్యారు. మంత్రి పి. నారాయణ నెల్లూరు సిటీ స్థానం నుంచి పోటీ ఓటమిచెందారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments