Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పాదయాత్ర మొదటిరోజే అపశృతి... గుండెపోటుతో కార్యకర్త మృతి

ఆరు నెలల పాటు 3 వేల కిలోమీటర్ల మేర ప్రజా సంకల్ప యాత్ర పేరిట జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమైన మొదటిరోజే అపశృతి చోటుచేసుకుంది. జగన్ మోహన్ రెడ్డితో పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్త ఒకరు గుండెపోటుతో మృతి చెందడంతో విషాదం నెలకొంది.

Webdunia
సోమవారం, 6 నవంబరు 2017 (18:48 IST)
ఆరు నెలల పాటు 3 వేల కిలోమీటర్ల మేర ప్రజా సంకల్ప యాత్ర పేరిట జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమైన మొదటిరోజే అపశృతి చోటుచేసుకుంది. జగన్ మోహన్ రెడ్డితో పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్త ఒకరు గుండెపోటుతో మృతి చెందడంతో విషాదం నెలకొంది. 
 
సీకే దిన్నెకు చెందిన వెంకటరమణ అనే కార్యకర్త జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఐతే కొంతదూరం పాదయాత్ర సాగగానే వెంకటరమణ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడికి స్వస్థత చేకూర్చేలోపే గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జగన్ మోహన్ రెడ్డి వెంకటరమణ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments