Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉస్కో అంటే కాసేపు మొరిగి వెళ్ళిపోవడం రాజకీయాలు కాదు..

Webdunia
మంగళవారం, 3 డిశెంబరు 2019 (14:41 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోమారు విమర్శనాస్త్రాలు సంధించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైనప్పటికీ సిగ్గుపడకుండా దులిపేసుకున్నాడంటూ పవన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఇదే అంశంపై విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసారు. 
 
'ఎన్నికల్లో ప్రజలు పొర్లించి కొట్టినంత పనిచేసినా సిగ్గుపడకుండా దులిపేసుకున్నాడు. యాక్టరును చూద్దామని నలుగురూ పోగవగానే రెచ్చిపోయి డైలాగులు వదుల్తున్నాడు. రాజకీయాలంటే ప్యాకేజి కోసం అమ్ముడు పోవడం కాదు. ఎవరో ఉస్కో అంటే కాసేపు మొరిగి వెళ్లిపోవడం అంతకంటే కాదు' అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments