Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో తక్షణ రాష్ట్రపతి పాలన విధించండి : వైకాపా రెబెల్ ఎంపీ డిమాండ్

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (17:48 IST)
వైకాపా పార్టీ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్షణం రాష్ట్రపత పాలన విధించాలని ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం లోక్‌సభలో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
 
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా, ఆయన సోమవారం 377 నిబంధన కింద లోక్‌సభలో లిఖితపూర్వకంగా నివేదించారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి అస్త వ్యస్తంగా మారిందని ఆయన ఆరోపించారు. 
 
అప్పుల కోసం ప్రభుత్వం ఆస్తులను తాకట్టు పెడుతుందన్నారు. నిజానికి ఏపీలో ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని, చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు  సైతం వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొందన్నారు. 
 
కార్పొరేషన్ల పేరుతో దొడ్డిదారిన రుణాలు తీసుకుంటున్నారని గుర్తుచేశారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని, అందువల్ల తక్షణం రాష్ట్రపతి పాలన విధించి పరిస్థితులను చక్కదిద్దాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments